Posts

ప్రభుత్వంపై యుద్ధం తప్పదు బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు.

Image
/s690/n-ramachander-rao-010133455-16x9_0.webp" style="display: block; padding: 1em 0; text-align: center; "> పరిపాలన అంశాలపై ద్రుష్టి పెట్టండి. సామాన్యులకు ఇబ్బంది కలిగితే ఉరుకోము. ప్రభుత్వంపై యుద్ధం తప్పదు బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు. ఆర్టీఐ కింద సర్కార్ లో శాఖలవారీగా పనితీరు,పెండింగ్ అంశాలపై వివరాలు తీసుకుంటాం. ఎంఏయుడి,హెచ్ఎండిఏ,జీహెచ్ఎంసీలలో పనితీరు వల్ల ప్రజల ఇబ్బందులు. బీజేపీ నూతన అద్యక్షుడు రాం చందర్ రావు సర్కార్ పనితీరును ఎండగట్టేందుకు రెడీ అవుతున్నారు. రాజకీయ పరమైన విమర్శలకు చెక్ పెట్టి ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రజలకు చేసిన పనులపై బీజేపీ ధర్మ యుద్ధం చేసేలా సమాయత్తం చేయనున్నారు. పదకొండు ఏళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు,వాటి అమలు తీరుపై బీజేపీ శ్వేతా పత్రం విడుదల చేయనుంది. అలాగే ఆయా శాఖల పనితీరుపై రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెండింగ్ దరఖాస్తుల వివరాలు తీసుకోని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురానున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్,మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ దేవలప్మేంట్,హైద్రాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ...

పట్టించుకోని దేవాదాయ శాఖ డైరెక్టర్

Image
పట్టించుకోని దేవాదాయ శాఖ డైరెక్టర్ గతంలో సూర్యపెట కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇదే తంతు. మహబూబ్ నగర్ కలెక్టర్ గా ఉన్న సమయంలో కూడా ప్రినిసిపాల్ శాఖ సెక్రెటరి చెప్పిననో రెస్పాన్స్ ఇటీవల కాలంలో పలువురు ఐఏఎస్ ల తీవ్ర స్థాయిలో వివాదం అవుతుంది. ప్రజల కోసం కాకుండా వారి వ్యక్తిగత ఎజెండా కోసం పని చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.రెగ్యులర్ ప్రాసెస్లో ఉన్న ఫైళ్లకు కూడా ప్రినిసిపాల్ సెక్రెటరి ఆదేశించిన పర్మిషన్ ఇవ్వకపోవడంతో బాధితులు రోడ్డున పడుతున్నారు.ఐదు వందల ఫైళ్లు పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. దేవాదాయ శాఖ లాంటి కీలక డిపార్ట్మెంట్ లో ఉన్న డైరెక్టర్ క్యాడర్ లాంటి వారిపైన మంత్రి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం.గతంలో మంత్రి సొంత నియోజకవర్గంలో నుండి కొంతమంది వచ్చిన కలిసిన డైరెక్టర్ రెస్పాన్స్ ఇవ్వలేదట.ఉన్నతాధికారి వైఖరి ఇలాగె ఉంటె సీఎస్ కు పిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇచ్చరట.నాలుగు జిల్లాల కలెక్టర్ గా పనిచేసిన పద్దతి మారడం లేదని తెలుస్తోంది. సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ తో పాటు సూర్యాపేట లో ఉండగా ధరణి అడ్డుకొని చాలమందిని ఇబ్బంది పెట్టినట్లు సమాచారం.ప్రభుత్వ పరిధిలోని దేవదాయ భూములపై లీగల్ ...

హెచ్ఎండిఏ కమిషనర్ పై డిఓపిటికి పిర్యాదు.

Image
 హెచ్ఎండిఏ కమిషనర్ పై డిఓపిటి పిర్యాదు. హెచ్ఎండిఏ పై ఫిర్యాదుల వెల్లువ  తీరు మారని కమిషనర్  కమిషనర్ వైఖరి తో సామాన్యుల ఇబ్బందులు. హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో గందరగోళం నెలకొంది.ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరే ఆ శాఖ తీరు ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది.ముఖ్య మంత్రి సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయాలనీ చెప్తున్న కమిషనర్ వినిపించుకోవడం లేదట.ఈ మధ్య కాలంలో  స్వర్ణ భారతి జయంతి కాంప్లెక్స్ కు రావడం లేదట.నానక్ రాం గూడా లోని మున్సిపల్ కార్యాలయంలో పరిమితం అవుతున్నారని సమాచారం.కమిషనర్ తీరుపై డిపార్ట్మెంట్ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.కమిటీ మీటింగ్ లో అప్రూవల్ అయిన ఫీజు లెటర్స్ కూడా మోక్షం రావడం లేదు.దింతో బాధితులు ముఖ్య మంత్రికి తమ గోడును చెప్పుకుందాం అనుకుంటున్నారని సమాచారం.హెచ్ఎండిఏ లో పెండింగ్ లో ఉన్న అప్లికేషన్ల పై ఏసీబీకి పిర్యాదు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.వెంకట్ రెడ్డి అనే బాధితుడు అతని రెండెకరాలకు లే అవుట్ పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నాడు. ఇందుకోసం కమిటీ అప్రూవల్ చేసిన కమిషనర్ ఫీజు లెటర్ ఇవ్వడం లేదట.దింతో ...

ఆర్థిక శాఖను గాడిలో పెడుతున్న ఫైనాన్స్ సెక్రెటరీ.

Image
  ఆర్థిక శాఖను గాడిలో పెడుతున్న సెక్రెటరీ ఇంకా మంత్రి ఫ్రీ హ్యాండ్ ఇస్తే బాగుంటుంది అంటున్న మేధావులు గతంలో ఐఏఎస్ లకె పవర్స్  టీఆరెస్ హయం నుండి గందర గోళంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్  ఆర్థికశాఖను ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నారు ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా.మున్సిపల్ శాఖలో పెండింగ్ లో ఉన్న కన్వర్షన్ ఫైళ్లకు మోక్షం లభిస్తే ప్రభుత్వానికి దాదాపు ఆరు వందల కోట్ల ఆదాయం వస్తుంది. మైన్స్ శాఖలో ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల ఆదాయానికి టాక్స్ కట్టకుండా గండి కొడుతున్నారు. ఇలా ఒక్కో డిపార్ట్మెంట్ లో భారీగా పెండింగ్ ఫైళ్లుఉంటున్నాయి.ఇలా ఆయా డిపార్ట్మెంట్ల వారీగా సమీక్షలు , రివ్యూలు చేసి శాఖల వారీగా పెండింగ్ పడుతున్న వాటిపై ద్రుష్టి పెట్టి సర్కార్ కు ఆదాయం సమకూరే విదంగా రిఫామ్స్ తీసుకురావాలని సందీప్ కుమార్ ను కోరుతున్నారు విశ్లేషకులు.ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు అంశాల వారీగా అర్థిక శాఖ మీటింగ్స్ పెట్టేది. కేంద్ర ప్రభుత్వం నుండి రెగ్యులర్ గా రాష్ట్రానికి రావాల్సిన నిధులు , బకాయిలపై సమావేశాలు నిర్వహించేవారు.రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వీటీపై పూర్తిగా ద్రుష్టి పెట్ట...

హెచ్ ఎండిఏ కమిషనర్ ను మార్చండి

Image
హెచ్ఎండీఎలో తప్పని తిప్పలు. పైనుండి  ఆదేశాలు వస్తే తప్ప ముందుకు కదలని ఫైళ్లు. బాధితులకు తప్పని ఇబ్బందులు. సీఎంఓ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే పరిస్థితి లేక సామాన్యుల ఇక్కట్లు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పై సామాన్యులు గుర్రుగా ఉన్నారట.నెలల తరబడి తమ ఫైళ్లు పెండింగ్ లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారని స్వర్ణ భారతీ జయంతి కాంప్లెక్స్ లో చర్చించుకున్నారని వినికిడి. ఎకరం , రెండెకరాల నుండి మొదలు పది ఎకరాల వరకు అనుమతులు రాకపోవడంతో సదరు బెనిఫిర్స్ ఆందోళనలో ఉన్నారు.లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి అనుమతుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షనలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు.ఫైళ్లు ఎందుకు ఆగుతున్నాయని అడగటంతో సదరు అధికారులు ఇచ్చే సమాధానంతో ఖంగు తింటున్నామని చెప్తున్నారు. పైనుండి ఆదేశాలు వస్తే ఫైళ్లు క్లియర్ చేసేది లేదని చెప్పడంతో ఎవరిని కాలవలో తెలియక అయోమయంలో ఉంటున్నారని అంటున్నారు.దీనివల్ల హెచ్ఎండీ ఎ కు చెడ్డ పేరు వస్తుందని ఫైర్ అవుతున్నారు.గతంలో అరవింద్ కుమార్ కమిషనర్ గా ఉన్న సమయంలో ఇదే పరిస్థితి ఎదురైంది.ఇప్పుడు అదే తంతు నడవడంతో  తమ గోడు ము...

గందరగోళంలో ఆర్థిక శాఖ...!

Image
 గందరగోళంలో ఆర్థిక శాఖ. మంత్రి తీరుతో అయోమయంలో ఫైనాన్స్ ఎంప్లాయిస్, జనం. ఆర్థిక శాఖలో కమిషన్ల పర్వం. సొంత అంశాలపైనే మంత్రి ద్రుష్టి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ గాడి తప్పింది.అన్ని డిపార్ట్మెంట్ లను సమానంగా చూడాల్సిన ఆర్థిక శాఖ మంత్రి అన్నింటి కంటే ఎక్కువ అయన సొంత పనుల మీద ద్రుష్టి పెట్టినట్లు తెలంగాణ సమాజం కోడై కూస్తుంది. ప్రభుత్వ , ప్రైవేట్ పరిధిలోని ఏ విభాగాల్లో పెండింగ్ బిల్లులు క్లియర్ కావాలంటే కమిషన్లు ఉండాల్సిందేనంట.చివరాఖరకు పార్టీతో ప్రభుత్వంతో అనుబంధంగా ఉన్న వారి దగ్గర నుండి కమిషన్లు ఆశిస్తున్నారట. ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియాకు అవగాహనా ఉన్న ఆయన మౌనానికి పరిమితం అయ్యారు. మంత్రి అనుమతి లేకుండా కనీసం రెండు కోట్లు విడుదల చేయలేని పరిస్థితి లో ఉన్నారు.పంచాయితీ రాజ్ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నర కిందట  (పిఎంజెసి ) డెబ్భై ఐదు కోట్లు విడుదల చేసింది.రాష్ట్ర ప్రభుత్వం తన షేర్ కింద ఇవ్వాల్సిన యాబై ఐదు కోట్లు విడుదల చేయడానికి ఆర్థిక శాఖ మంత్రికి మనసు రావడం లేదట. నిత్యం కమిషన్ల కోసం తప్పితే ప్రజల కోసం పని చేయని వ్యక్తికీ ఆర్థిక శాఖ అప్పగించారని సచివాలయ వర్గా...

తెలంగాణ ట్రాన్స్ ఫోర్ట్ లో అవినీతి అక్రమాలు.

Image
  తెలంగాణ ట్రాన్స్ ఫోర్ట్ లో భారీగా అవినీతి తిమింగలాలు  ఉమ్మడి రంగారెడ్డి , హైదరాబాద్ లో భారీగా అవినీతి  నెలవారీ ఖాతాలో జేటీసీలకు కోట్లలో ఆదాయం  ప్రభుత్వ పారదర్శకత ఆయా విభాగాల్లో  జరుగుతున్న పనితీరుపై అదరపడుతుతుంది. ముఖ్యంగా సర్కార్ ప్రజలకు అనువైన అంశాలను చక్కదిద్దిపెడితే ప్రజలకు మంచి జరుగుతుంది.అంతేకాని అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిగా వ్యవహరిస్తే లేనిపోని ఇబ్బందులు వచ్చిపడతాయి. ప్రస్తుతం తెలంగాణ ట్రాన్స్ ఫోర్ట్ డిపార్ట్మేమెంట్ లో అదే జరుగుతుంది అంటున్నారు. తాజాగా ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయం లో ఏసిబి అధికారుల సోదాతో రాష్ట్ర వ్యాప్తంగా శాఖపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లో జాయింట్ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్లకు కాసుల పంట పండుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.శాఖలో పైనుండి ఉన్నతాధికారులకు పూర్తీ సహకారం ఉన్నందువల్లే తమకు ఫ్రీ హ్యాండ్ ఉన్నట్లు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఉన్న ఓ ఉన్నతాధికారి చెప్పడం శోచనీయం. మొదటి నుండి తనకు మంత్రితో మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఉన్నతాధికారుల సమన్వయం తో శాఖను చక్కబెట్టేవారు...